Program: ఉత్తరము
Date: 2026-03-31
ప్రభువు గ్రుడ్డివారి కన్నులు తెరచెను! పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలలో ఏదైనా తప్పు పట్టుకోవాలని ఎదురుచూస్తున్నవారికి నేటికీ నిరాశే! ఎందుకంటే, దేవుని మాటలు సర్వశ్రేష్టమైనవి. గ్రుడ్డివారిని యేసుక్రీస్తు స్వస్థపరచిన విషయములో మత్తయి సువార్తలో మరియు మార్కు సువార్తలో వ్రాయబడిన సంగతులను బట్టి ఒకరా లేక ఇద్దరా అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రశ్నలకు దేవుని చక్కని సమాధానములు ఎలా ఉంటాయో ఈ సందేశము ద్వారా నేర్చుకొనగలరు.