Program: కృపావార్త
Date: 2026-02-02
తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించుట.
దేవుడు మనుష్యులను నీతిమంతులని పిలవాలంటే, మనిషి కేవలం నీతిని పలికితే సరిపోదు; నీతిని వింటే సరిపోదు! నీతిని జరిగించాలి.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మొదలుకొని చరిత్రలోని నీతిమంతులంతా నీతిని జరిగించినవారే. అలాగే, నీతిని నిరంతరము జరిగించాలి, ప్రవర్తన అంతటిలో జరిగించాలి.
ఇదే దేవుని ఆలోచన. చాలామందికి ఈ పముఖ్యమైన విషయాలు తెలియకపోవుట వలన కొంత నీతితో సరిపెట్టుకుంటున్నారు.
నిజముగా నీతిమంతులు కాగోరువారు ఈ సందేశమును ఆద్యంతము విని గ్రహించి తదనుగుణముగా నడచుకొనగలరు.