Program: కృపావార్త
Date: 2026-01-26
మన ప్రధాన కాపరి.
ఇశ్రాయేలీయులు దేవుని మార్గమును తప్పినప్పుడు వారిని గూర్చి ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు.
దారి తప్పిన ప్రజలను దేవుడు గొఱ్ఱెలతో పోల్చి, వారిని సరైన మార్గమున నడిపించి, గమ్యమును చేర్చుటకుగాను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఒక ప్రధాన కాపరిగా ఈ లోకమునకు పంపించారు.
ఈ విషయమై ఎవరైతే దేవుని జ్ఞానమును గ్రహించి వారి త్రోవను ప్రభువును అనుసరించి మార్చుకుంటారో వారు నిత్యత్వమును పొందెదరు. మరింత లోతైన వివరణ కొరకు ఈ సందేశమును వినగలరు.