Program: సిద్ధపాటు
Date: 2025-11-08
ప్రతి మనిషి వినవలసిన దేవుని సువార్త.
దేవుడు మనుష్యులకు ఒక శుభవార్తను తెలియజేస్తున్నాడు.
అదేమిటంటే, గడ్డివలె ఎండిపోయేది మరియు నిత్యమూ నిలిచేది ఏమిటన్న విషయము.
ఈ సువార్తను లోకములో ప్రతి ఒక్కరూ వినాలి, ప్రతి ఒక్కరూ ప్రకటించాలి.
ఈ సువార్తను విన్నవారు, అంగీకరించినవారు, తదనుగుణముగా తమ బ్రదుకులను సరిదిద్దుకునేవారు నిత్యమూ నికుస్తారు.
లేదంటే, గడ్డి ఎండినట్లుగా నశిస్తారు. ఈ దేవుని సువార్తను గూర్చి ఈ సందేశము ద్వారా మీరూ వినండి.