Program: కృపావార్త
Date: 2025-11-03
దేవునివాక్య ప్రకారము ప్రవర్తించుట.
ఈ లోకములో దేవుని మాటలను వినేవారికంటే విననివారే ఎక్కువ.
కనీసం దేవుని వాక్యమును వినేవారైనా ధన్యులవుతున్నారా అంటే అదీ లేదు.
ఎందుకనగా, దేవుని వాక్యమును వింటే సరిపోదు; దేవుని వాక్యమును విన్న తరువాత దాని ప్రకారము ప్రవర్తించాలి.
లేదంటే వినుట వలన ఏమీ ప్రయోజనం ఉండదు. ఇంకా మాట్లాడితే, కేవలం వినువారు దేవుని దృష్టిలో పాపము చేసినవారు.
అదెలాగో ఈ సందేశము ద్వారా నేర్చుకోండి.