Program: కృపావార్త
Date: 2025-10-27
ప్రభువునందు మృతినొందిన మృతులు.
ఈ లోకములో మనుష్యులు బ్రదికుండగా వారు లోకసంబంధమైన విషయాలలో రాణిస్తే అట్టి వారిని ధన్యులని చెబుతారు.
ఇట్టివారు మరణిస్తే వారిని కూడ ధన్యులంటారు గాని అది కేవలం మానవ ఆలోచనతో మాత్రమే.
అయితే, దేవుడు మనుష్యులలో కొందరు మరణించినప్పుడు వారిని ధన్యులు అంటున్నాడు.
ఈ విషయము దైవగ్రంథములో వ్రాయబడినది. ఎలా బ్రదికి మరణించిన వారిని దేవుడు ధన్యులంటున్నాడో,
వారికి ఆ ధన్యత ఏ విధముగా లభిస్తుందో తెలుసుకునే అత్యద్భుతమైన పాఠ్యాంశమిది!