Program: కృపావార్త
Date: 2025-08-25
మనుష్యులలో ధన్యులెవరు?
లోకము దృష్టికి ధన్యులైనవారు దేవుని దృష్టికి ధన్యులు కాలేరు.
దేవుని దృష్టిలో ధన్యులవ్వాలంటే ఎలా బ్రదకాలో యేసుక్రీస్తు ప్రభువు బోధించారు.
ఆయన ప్రకటించిన ధన్యతలకు సంబంధించిన అంశములలో నొకదానిని ఈ సందేశమునందు వివరించుట జరిగినది.
నీతి నిమిత్తము హింసింపబడేవారు - నీతి నిమిత్తము హింసించేవారు ఎవరో తెలియజేయబడినది.
ఏ విధముగా బ్రదకాలో, పరలోకమును ఏలాగు స్వతంత్రించుకోవాలో నిర్ణయం మీదే!